ఉల్లి రైతులకు కోయకుండానే కన్నీళ్లు.
రూ.66 వేల పెట్టుబడి.. 7.5 క్వింటాళ్ల ఉల్లి విక్రయిస్తే రూ.664 వచ్చింది. జనం వాయిస్ దినపత్రిక : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి రైతులకు కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. పెట్టిన పెట్టుబడిలో పదో వంతు కూడా వారి చేతికి రావడం లేదు. కనీసం పంటను మార్కెట్కు తరలించిన ఖర్చులు కూడా రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడం.. చేతికొచ్చిన ఆ మాత్రం పంటకు రేటు లేకపోవడంతో భారీ నష్టాలను చవిచూస్తున్నారు. మరికొందరు రైతులు.. పంటను కోసి, వాటిని...