కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం..!
కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం..! జనం వాయిస్ దినపత్రిక:హైదరాబాద్ బాలానగర్ లోని టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావుని ఓడించి, భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్,మాట్లాడుతూ..ఎమ్ టీ ఏ ఆర్, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి,...