janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 3:38 pm Digital Edition : JANAM VOICE

దేశంలో 85% చెల్లింపులు యూపీఐ ద్వారానే-ఆర్బిఐ

దేశంలో 85% చెల్లింపులు యూపీఐ ద్వారానే-ఆర్బిఐ

జనం వాయిస్, హైదరాబాద్:

ఇండియాలో 85 శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.