పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పుఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కీలక పోరు జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, బలమైన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ సీజన్‌లో ముల్లాంపూర్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, నేడు చండీగఢ్‌లో 20 నుంచి 30 శాతం వరకు వర్షం కురిసే అవకాశం...