స్పీకర్ కంటతడి దృశ్యాలపై రేవంత్ ఆవేదన..
స్పీకర్ కంటతడి దృశ్యాలపై రేవంత్ ఆవేదన.. ప్రసాద్కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ.జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 08: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ప్రసాద్ను పరామర్శించారు. సోమవారం అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలపై స్పీకర్ను ముఖ్యమంత్రి ఓదార్చారు. ప్రసాద్పై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో అధికారులపై దాడుల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మహిళా అధికారుల...