21 న పోలీసుల అమరవీరుల సభ.
-గోషామహల్ స్టేడియంలో సాయుధ బలగాల పరేడ్-ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి-ఈ నెల 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు : డీజీపీ శివధర్రెడ్డి వెల్లడి జనం వాయిస్, తెలంగాణ:విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం ఈ నెల 21న హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో గల పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సాయుధ బలగాల పరేడ్, సభ ఉంటాయనీ, ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హాజరవుతారని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. 21 నుంచి 31వ తేదీ వరకు...