janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 10:13 am Digital Edition : GATTU MAHESH

ఘోర ప్రమాదాలు..10 రోజుల్లో 60 మంది దుర్మరణం.

ఘోర ప్రమాదాలు..10 రోజుల్లో 60 మంది దుర్మరణం.

జనం వాయిస్ వెబ్:

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.