స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ. జనం వాయిస్, హైదరాబాద్, ఆగష్టు 14: శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల...