జేఈఈ మెయిన్ పరీక్షకు షెడ్యూల్ విడుదల.

జేఈఈ మెయిన్ పరీక్షకు షెడ్యూల్ విడుదల. జనం వాయిస్, న్యూ ఢిల్లీ : జేఈఈ మెయిన్‌ పరీక్షకు సన్నద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు సంబంధించి ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 1), ఏప్రిల్‌ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్‌ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచింది. అయితే, ఈ పరీక్షలు జరిగే...