నేడే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.
నేడే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు. - విడుదల వేళ రైతులకు కేంద్రం అలర్ట్.. మొబైల్స్కు మెస్సేజ్లు. జనం వాయిస్, వెబ్ డెస్క్:రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సాయం మార్చి 13వ తేదీన అందనుంది. శుక్రవారం అసోంలోని గువహతిలో జరిగే కార్యక్రమంలో ఈ డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.డబ్బులు విడుదల చేసిన అనంతరం రైతులతో ముచ్చటించడంతో పాటు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ డబ్బులను విడుదల చేయనున్నారు. దీంతో...