రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో!
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో! జనం వాయిస్, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 54,07,663 మంది పిల్లలకు 38,267 బూత్ల్లో పోలియో చుక్కలు వేసేందుకు 61.26 లక్షల డోస్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాల్లో 1140 బూత్లను ఏర్పాటు చేశామన్నారు. 21న...