భారత హాకీ దిగ్గజం కనుమరుగైందీ.

భారత హాకీ దిగ్గజం కనుమరుగైందీ.జనం వాయిస్,న్యూఢిల్లీ అక్టోబర్‌ 31: భారత హాకీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. దేశ హాకీ చరిత్రలో బంగారు అక్షరాలతో తన పేరును చెరిపేసుకున్న ఒక లెజెండరీ ఆటగాడు కన్నుమూశారు. భారత జట్టుకు ఎన్నో అంతర్జాతీయ విజయాలు అందించిన ఈ దిగ్గజం మరణవార్త క్రీడాభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.1970–80 దశకాల్లో భారత హాకీని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఆటగాడు ఆయన.అద్భుతమైన డ్రిబ్లింగ్‌, స్మార్ట్‌ పాస్‌లు, దూకుడు ఆటతీరు ఆయన ప్రత్యేకత. జట్టులో ఎప్పుడూ ఫిట్‌గా, ఫోకస్‌గా ఉండి, భారత్‌కు ఆసియా గేమ్స్‌,...