లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.- రూ. లక్ష డిమాండ్.. రూ.50 వేలు స్వీకరిస్తుండగా పట్టివేత- గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అవినీతి వ్యవహారం బట్టబయలు- హైదరాబాద్లో ఏసీబీ ఉచ్చులో పోలీసు అధికారిజనం వాయిస్, హైదరాబాద్, జూన్ 23: విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై వి. నర్సింహులు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.50...