కొత్తగూడెంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.
కొత్తగూడెంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.- మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.- సిపిఎం మద్దతుతో 28కి చేరిన కాంగ్రెస్ బలం.- మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాల చొప్పున పంచుకునే ఒప్పందం.జనం వాయిస్, కొత్తగూడెం, ఫిబ్రవరి 15: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో కార్పొరేషన్లో అధికార సమీకరణాలు కీలక మలుపు తిరిగాయి.సిపిఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్ బలం 28కి చేరినట్లు సమాచారం....