ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం.

ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం. జనం వాయిస్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని మరో కీలక ముందడుగు వేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారుల అభ్యున్నతి కోసం రూపొందించిన ‘భాల భరోసా’ మరియు ‘ప్రణామం’ పథకాలను ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది.*దివ్యాంగుల సాధికారతకు రూ.50...