మొంథా తుపాన్పై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష…
అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిన సీఎం..
వరి కోతల సమయంలో జాగ్రత్తలు..
ధాన్యం,పత్తి కొనుగోలుకేంద్రాల్లో ప్రత్యేకఏర్పాట్లు..
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై అధిక ప్రభావం-సీఎం..
లోతట్టు ప్రాంతవాసులను తరలించాలని సీఎం ఆదేశం..
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలుచేపట్టాలి-రేవంత్…
చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి…
కాజ్వేలపై రాకపోకలను నిషేధించాలి-సీఎం…
అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి-సీఎం
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments