EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా.

📰 Generate e-Paper Clip

ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా.

జనం వాయిస్, అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మండికుంట వద్ద ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సు బోల్తా పడింది. పాల్వంచ కేఎల్‌ఆర్‌ కళాశాలకు చెందిన బస్సు.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!