మెస్సికి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
మెస్సికి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు
ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా సాల్ట్లేక్ స్టేడియం పర్యటన సందర్భంగా జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సీకి, అభిమానులకు ఆమె క్షమాపణలు తెలిపారు. ఏర్పాట్లు సరిగా లేవని, మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అభిమానులు స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments