ఉపాధి హామీ పథకం పేరు మార్పు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది. సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు
కేటాయించింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments