EPAPER
Monday, July 13, 2026
Google search engine

షాబాద్ నిందితుడిపై 2 లక్షల రివార్డ్

📰 Generate e-Paper Clip

షాబాద్ నిందితుడిపై 2 లక్షల రివార్డ్

జనం వాయిస్, రంగారెడ్డి, జులై 12:

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు దారుణ హత్యకు గురైన సంఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పై రెండు లక్షల రివార్డ్ ప్రకటించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తాన్ని అందజేస్తా మన్నారు ఈ ఘటన లో షాబాద్ ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన అందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం తరఫు న అండగా ఉంటామన్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడి  కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!