దంపతులను ఢీకొట్టిన బస్సు.. మహిళ స్పాట్ డెడ్.
జనం వాయిస్ దినపత్రిక :
బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందిన విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆదివారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళ్తున్న దంపతులను వెనుక నుంచి కరీంనగర్ కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అనూష అనే మహిళ స్పాట్ లోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మహిళ భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments