EPAPER
Friday, April 3, 2026
Google search engine

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష…

📰 Generate e-Paper Clip

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష…

అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిన సీఎం..

వరి కోతల సమయంలో జాగ్రత్తలు..
ధాన్యం,పత్తి కొనుగోలుకేంద్రాల్లో ప్రత్యేకఏర్పాట్లు..

ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై అధిక ప్రభావం-సీఎం..

లోతట్టు ప్రాంతవాసులను తరలించాలని సీఎం ఆదేశం..

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలుచేపట్టాలి-రేవంత్…

చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి…

కాజ్‌వేలపై రాకపోకలను నిషేధించాలి-సీఎం…

అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి-సీఎం


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!