- జనం వాయిస్ దినపత్రిక:
- ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు
నిన్నటితో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువును, ఈ నెల 23వ తేది వరకు పొడిగించి, 27వ తేదీన లాటరీ తీయనున్న ఎక్సైజ్ శాఖ ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రానందున, చివరి నిమిషంలో గడువు పొడిగిస్తూ ప్రకటన
గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి కేవలం 87 వేల దరఖాస్తులు రావడంతో గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments